| EENADU TELUGU NEWS |
టీచర్లకు ఎన్నికల వరాలు
ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి వైఎస్ ఎన్నికల వరాన్ని ప్రకటించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అప్రెంటీస్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్ల జీవోను విడుదల చేస్తున్నట్లువేల మంది ...-- Delivered by Feed43 service
|
భూములన్నీ 'ఖైమా'
రాష్ట్రంలో మరో భూబాగోతానికి తెరలేచింది. ప్రభుత్వ పెద్దలకు అనుకూలమైన వారికి అత్యంత విలువైన భూముల్ని కారుచౌకగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధమయింది. భూకేటాయింపుల వ్యవహారంలో ఇప్పటికే ఆశ్రిత పక్షపాతం, ...-- Delivered by Feed43 service
|
తెలుగుగంగ కాల్వల్లో పారింది కన్నీళ్లే
తెలుగుగంగ ముంపు బాధితుల కళ్లలో కన్నీళ్లు తప్ప కాల్వల్లో నీళ్లు కనిపించడం లేదని, కనీసం బాధితులకు ఉపాధి చూపించడంలో కూడా ప్రభుత్వం శ్రద్ధ చూపించకపోవడం దారుణమని ప్రరాపా అధినేత చిరంజీవి ధ్వజమెత్తారు.-- Delivered by Feed43 service
|
కోతల గారడీ!
రాష్ట్ర బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టే గారడీ పెట్టెలా మారింది. రూ.లక్ష కోట్ల భారీ బడ్జెటంటూ వూదరగొట్టిన సర్కారు.. ఖర్చు విషయానికి వచ్చేసరికి ఆంక్షల సంకెళ్లతో శాఖల నడ్డివిరిచేసింది.-- Delivered by Feed43 service
|
ఇదిగో మహాకూటమి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మట్టి కరిపించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేయతలపెట్టిన మహాకూటమి దాదాపు సిద్ధమైంది. ఇప్పటికే జట్టు కట్టిన తెదేపా, వామపక్షాల బాటలోనే కలిసి నడవాలని తెరాస కూడా నిర్ణయించుకుంది.-- Delivered by Feed43 service
|
పొత్తు లేకుంటే ముప్పే
కాంగ్రెస్లోని తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకులు మళ్లీ క్రియాశీలమయ్యారు. ప్రత్యేక రాష్ట్రంపై ఏమీ తేల్చకున్నా.. తెరాసతో పొత్తు లేకున్నా ఎన్నికల్లో నష్టం తప్పదని వారు ఆందోళన చెందుతున్నారు.-- Delivered by Feed43 service
|
మొహర్రం సెలవు 8న
మొహర్రం సందర్భంగా ఈ నెల 8వ తేదీని సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏడో తేదీని సెలవు దినంగా ప్రకటించినప్పటికీ ముస్లిం మతపెద్దలు దీనిని 8వ తేదీకి మార్చాలని కోరడంతో...-- Delivered by Feed43 service
|
తొలిరోజు పాక్షికం
లారీల సమ్మె పాక్షిక ప్రభావాన్ని చూపింది. తొలిరోజున దేశవ్యాప్తంగా 50 లక్షలకుపైగా రవాణా వాహనాలు నిలిచిపోయినట్లు అఖిల భారత వాహన రవాణా కాంగ్రెస్(ఏఐఎంటీసీ) తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హర్యానా, ...-- Delivered by Feed43 service
|
పాకిస్థాన్కు తాజా ఆధారాలు
ముంబయిలో మారణహోమానికి రూపకల్పన చేసిన ఉగ్రవాద నేతలను అప్పగించాల్సిందేనని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అలాగని దాని వైఖరిలో ఎలాంటి మార్పూ గోచరించడం లేదు.-- Delivered by Feed43 service
|
నోషనల్ ఇంక్రిమెంట్లు
రాష్ట్రంలోని 1,71,400 మంది అప్రెంటీస్ ఉపాధ్యాయులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అధ్యక్షతన ఇక్కడ జరిగిన మంత్రిమండలి సమావేశం ...-- Delivered by Feed43 service
|
రాష్ట్రపతే ఆశ్చర్యపోయారు
కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వివరిస్తుంటే రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. సీపీఎం, సీపీఐ, తెరాసల నాయకులతో కల్సి సోమవారం ...-- Delivered by Feed43 service
|
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో 38ఏళ్ల ఒమర్.. చిన్నవయసులో సీఎం పగ్గాలు చేపట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.-- Delivered by Feed43 service
|
అవకాశం రానివారికీ గుర్తింపు: డీఎస్
కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశం రాని సమర్థులైన నాయకులను కచ్ఛితంగా గుర్తించి ఆదుకుంటామని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఈ మేరకు తాను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ...-- Delivered by Feed43 service
|
భగీరథుడు కాదు.. బకాసురుడు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తప్ప సీట్లు రావని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. జలయజ్ఞం పేరిట భగీరథుడినని చెప్పుకొంటున్నా- వైఎస్ అపర బకాసురుడనీ దుయ్యబట్టారు.-- Delivered by Feed43 service
|
రిజిస్ట్రేషన్లలో మోసాల జోరు!
స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో మోసాలు పెరిగిపోతున్నాయని వివిధ రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మోసంతో కూడిన రిజిస్ట్రేషన్లను రద్దుచేసే అధికారం ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)కు ఉండేలా కేంద్ర చట్టాన్ని సవరిస్తే...-- Delivered by Feed43 service
|