| YAHOO TELUGU NEWS |
| జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ ప్రమాణం |
| జమ్మూకాశ్మీర్ 11వ ముఖ్యమంత్రిగా సోమవారం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. ఒమర్ అబ్దుల్లాచే ఆ రాష్ట్ర గవర్నర్ వోరా ప్రమాణ స్వీకారం చేయించారు. |
|
| పాక్ చేతికి ముంబయి నేరస్థుల వివరాలు: ప్రణబ్ |
| ముంబయిలో దాడికి పాల్పడిన తీవ్రవాదులు పాకిస్థాన్కు చెందినవారేననే విషయాన్ని బలపర్చే సాక్షాలను తాము పాకిస్థాన్ ప్రభుత్వానికి అందజేశామని భారత విదేశాంగశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. పాక్ తీవ్రవాదుల గురించి తాము |
|
| పూంచ్లో కొనసాగుతున్న ఎన్కౌంటర్ |
| జమ్మూకాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో తీవ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య సాగుతున్న ఎన్కౌంటర్ సోమవారం కూడా కొనసాగుతోంది. దీంతో ఈ ఎన్కౌంటర్ ఐదోరోజుకు చేరుకుంది. ఈ ఎన్కౌంటర్ కారణంగా ఇప్పటివరకు నలుగురు తీవ్రవాదులతో... |
|
| ఐటీ సంస్థలకు ఈ మెయిల్ బెదిరింపులు |
| కర్ణాటక రాజధాని బెంగుళూరులోని ప్రముఖ ఐటీ సంస్థలకు తీవ్రవాద సంస్థల పేరుతో బెదిరింపు ఈ మెయిల్లు వచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. ముంబయి దాడుల్లో పాల్గొన్నవారి కంటే ఎక్కువ సంఖ్యలో తీవ్రవాదులు ఈ దాడులు జరిపేందుకు |
|
| ఆసుపత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి కలాం |
| చర్మ సంబంధమైన ఇన్పెక్షన్ కారణంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలా ఆసుపత్రిలో చేరారు. సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవం కోసం ప్రస్తుతం షిల్లాంగ్లో ఉన్న కలాం స్థానిక ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చేరారు. |
|
|
|
| జమ్మూకాశ్మీర్ సీఎంగా నేడు ఒమర్ ప్రమాణం |
| జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేతగా ఎంపికైన ఒమర్అబ్ధుల్లా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జమ్మూ వర్శిటీలోని జనరల్ జొరావర్ స్టేడియం ఒమర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వేదికకానుంది. |
|
| యూపీఏ వైఫల్యాలపై 16నుంచి బీజేపీ జనాందోళనలు |
| యూపీఏ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ జనవరి 16నుంచి నెలరోజుల పాటు జనాందోళనలను నిర్వహించనున్నట్టు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఉగ్రవాదంపై యూపీఏ సర్కారు మెతక వైఖరి, వ్యవసాయంపై నిర్లక్ష్యం... |
|
|
|
| కోలోకతాలో ఆటోడ్రైవర్ల బంద్లో ఘర్షణలు |
| హైకోర్టు విధించిన నిషేధానికి నిరసనగా కోల్కతాలో ఆటోడ్రైవర్లు చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. ఈ బంద్ కారణంగా రెచ్చిపోయిన ఆటోడ్రైవర్లు మూడు బస్సులు, మరికొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు. |
|
| క్లార్క్ ఒంటరిపోరు: మళ్లీ ప్రోటీస్దే పైచేయి |
| మరోసారి దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో సిడ్నీ టెస్టులోనూ ఆస్ట్రేలియా కష్టాల్లో చిక్కుకుంది. తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లకు 267 పరుగులు చేసింది. క్లార్క్ (73)తో పాటు జాన్సన్ (17)లు క్రీజులో ఉన్నారు. |
|
| చిరు నెల్లూరు జిల్లా పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు |
| ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి ఆదివారం ప్రారంభించనున్న నెల్లూరు జిల్లా పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలి సారిగా జిల్లాకు వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. |
|
| బెదిరింపు కోసమే లీగల్ నోటీసులు: ఆయేషా తల్లి |
| తమను బెదిరించేందుకే లీగల్ నోటీసులు పంపుతున్నారని ఆయేషా తల్లి షంషాద్ బేగం ఆరోపించారు. అయితే తమ కుమార్తె కేసులో న్యాయం జరిగే వరకు ఇటువంటి బెదిరింపులకు ఏ మాత్రం భయపడబోమని స్పష్టం చేశారు. |
|
| ద్వైపాక్షిక సంబంధాలకై కృషి చేయండి: షరీఫ్ |
| ముంబయి దాడుల నేపధ్యంలో విమర్శల పర్వానికి స్వస్తి పలికి భారత్తో తమ ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ పరిస్థితికి తెచ్చేందుకు పాకిస్థాన్లోని అధికార పీపీపీ ప్రయత్నించాలని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. |
|
| మా కుటుంబానికి రెండు స్థానాలు: విష్ణు వెల్లడి |
| వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం రెండు శాసన సభ స్థానాల్లో పోటీ చేస్తుందని పీజేఆర్ తనయుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు. పునర్విభజనలో ఖైరతాబాద్ నాలుగు ముక్కలుగా విడిపోతున్న నేపథ్యంలో తాము రెండు స్థానాల్లో పోటీ... |
|
| భవిష్యత్ విజయాలకు నాంది: చిరంజీవి |
| కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ జెడ్పీటీసీ స్థానాన్ని తమ పార్టీ మద్దతుతో స్వతంత్ర్య అభ్యర్థి మాదాసు రవి విజయం భవిష్యత్తులో ప్రజాభిమతానికి సంకేతమని ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి పేర్కొన్నారు. దీనిని ప్రజలు తమకిచ్చిన కొత్త సంవత్సర కానుకగా... |
|
| సీఆర్ఆర్, రెపో రేట్లను తగ్గించిన ఆర్బీఐ |
| దేశ ఆర్ధిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించే దిశగా ఆర్బీఐ మరిన్ని ప్రోత్సాహక చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా సీఆర్ఆర్, రెపో, రివర్స్ రెపో రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. |
|
| మంత్రి పదవులకు మారెప్ప, బాబు రాజీనామాలు |
| స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రాంతాల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవులకు మారెప్ప, మాగంటి బాబులు రాజీనామా చేశారు. వారు పంపిన రాజీనామా లేఖలకు ముఖ్యమంత్రి సిఫార్సుతో గవర్నర్ ఎన్డీ తివారీ శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. |
|
| ఫెదరర్కు ముర్రే షాక్: నాదల్తో ఢీకి రెడీ |
| వరుస ఓటములతో గత ఏడాది నెంబర్ వన్ ర్యాంకును సైతం రఫెల్ నాదల్కు కోల్పోయిన స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ కొత్త సంవత్సరాన్ని విజయంతో ఆరంభించాలనుకున్నప్పటికీ, ఆండీ ముర్రే మరోసారి అతని ఆశలపై నీళ్లు చల్లాడు. |
|
| ముంబయి దాడులపై ఎఫ్బీఐ దర్యాప్తు పూర్తి: రైస్ |
| ముంబయిపై ఉగ్రవాద దాడులకు సంబంధించి దర్యాప్తు జరిపిన అమెరికా అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ తన దర్యాప్తు పూర్తి చేసిందని ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి కండోలిజా రైస్ పేర్కొన్నారు. ఈ విషయమై శుక్రవారం రైస్ మాట్లాడుతూ ఎఫ్బీఐ... |
|
| పంజాబ్ గోల్డ్ కప్ హాకీ: పాక్ బదులు కివీస్ |
| పంజాబ్ గోల్డ్ కప్ హాకీ టోర్నీలో పాకిస్థాన్ బదులు న్యూజిలాండ్ పాల్గొంటుందని భారత హాకీ సమాఖ్య తెలిపింది. జనవరి 31 నుంచి చండీఘర్లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనే విషయాన్ని న్యూజిలాండ్ నిర్ధారించిందని వెల్లడించింది. |
|
| జెడ్పీటీసీలు సగంసగం: ఎంపీటీసీల్లో కాంగ్రెస్ హవా |
| స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు లభించాయి. జడ్పీటీసీలలో కాంగ్రెస్, టీడీపీ సమ ఉజ్జీలుగా నిలవగా, ఎంపీటీసీలలో మాత్రం దాదాపు మూడింట రెండొంతుల స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. |
|
| రూ. 50వేల లోపు పంట రుణాలు పూర్తిగా మాఫీ |
| తమ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపడితే రూ. 50వేల లోపు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ దుయ్యబట్టారు. ఈ అంశాన్ని తమ పార్టీ ఎజెండాలో చేరుస్తామని ఆయన ప్రకటించారు. |
|
| పాక్తో సిరీస్పై వెనక్కు తగ్గేది లేదు: శ్రీలంక |
| పాకిస్థాన్తో తలపెట్టిన సిరీస్పై వెనక్కు తగ్గేది లేదని శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దులీప్ మెండిస్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ టూర్ షెడ్యూల్ను ఖరారు చేసేముందు ఆటగాళ్లను బోర్డు సంప్రదిస్తుందన్నారు. |
|
| జాతీయ క్రీడగా క్రికెట్: పటౌడీ పిలుపు |
| జాతీయ క్రీడగా క్రికెట్ను ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ భారత జట్టు కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ హోదాను కలిగిన హాకీకి బదులు క్రికెట్ను ప్రకటించాలన్నారు. ప్రస్తుత భారత జట్టు ఇప్పటివరకు |
|
| క్రికెట్ హాల్ ఆఫ్ ఫేంలో గవాస్కర్, కపిల్ |
| ఐసీసీ తొలి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేం జాబితాలో భారత క్రికెట్ దిగ్గజాలు హర్యానా హరికేన్ కపిల్ దేవ్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్, స్పిన్ మాంత్రికుడు బిషన్ సింగ్ బేడీలకు చోటు దక్కింది. మొత్తం 55మంది మేటి ఆటగాళ్లతో రూపొందించిన ఈ జాబితాలో భారత్ నుంచి... |
|
| ఓటమికి కుంగి పోవాల్సిన అవసరం లేదు: వార్న్ |
| భారత్, దక్షిణాఫ్రికా జట్ల చేతిలో ఓటమి పాలైనందుకు విచార పడాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా మేటి స్పిన్నర్ షేన్ వార్న్ పేర్కొన్నారు. గత ఏడాది ఆ రెండు జట్లు మెరుగైన క్రికెట్ ఆటతీరును ప్రదర్శించాయని చెప్పారు. ఆసీస్ బౌలర్లు మరింత బాగా రాణించాల్సిన... |
|
| దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ |
| రామ్, షీలా, హాన్సిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "మస్కా". బి.గోపాల్ దర్శకుడు. ఎంఎస్ రాజు నిర్మాత. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం రాత్రి రామానాయుడు స్టూడియోలో జరిగింది. డాక్టర్ దాసరి నారాయణరావు |
|
| సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్ |
| అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రభుసాల్మన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. డి.వై.చౌదరి, వి.మహేష్బాబు నిర్మాతలు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు |
|
| జనవరి 1న సత్యం ఐపీఎస్ |
| పృథ్వీరాజ్, ప్రియమణి జంటగా నటించిన చిత్రం "సత్యం ఐపీఎస్". మలయాళంలో "సత్యం" పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోకి 9 స్టార్ ఫిలింస్ పతాకంపై ఇ.మధు అనువదిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 1న విడుదల చేయనున్నట్లు |
|